వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులు అపరాలు, ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. నీటి లభ్యతను బట్టి ఆయిల్పామ్, కూరగాయలు, కంది వంటి పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు.
పంటల్లో చీడపీడల నివారణకు శాస్త్రీయ పద్ధతులు పాటించాలని, అవసరమైన సలహాల కోసం వ్యవసాయ అధికారులను సంప్రదించాలని రైతులకు సూచించారు.
Comments
Loading comments...
