వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆచార్య ఆత్రేయ కళాపీఠం, ఎం.వి.ఆర్. ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆచార్య ఆత్రేయ 37వ వర్ధంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ కళా బంధు జి.వి. రామచంద్రరావు మాట్లాడుతూ మనసు కవి ఆత్రేయ ప్రతీ పాట మానవ సంబంధాలను, ప్రేమానురాగాలను అద్భుతంగా ఆవిష్కరించిందని , ఆయన సాహిత్యం తరతరాలకు ఆదర్శనీయమని కొనియాడారు
Comments
Loading comments...

