వార్తలకు తిరిగి వెళ్లండి
కూటమి అనకొండల భరతం పడతాం

దేవాలయ కొండలపై అక్రమ మైనింగ్ను అడ్డుకుంటామని, కూటమి అనకొండల భరతం పడతామని వైకాపా నేతలు హెచ్చరించారు. సింహాచలం, పంచదార్ల కొండల్లో దోపిడీకి నిరసనగా వైకాపా ఆధ్వర్యంలో 'చలో పంచదార్ల' ధర్మ పోరాట యాత్ర నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. కూటమి నేతల అక్రమ సంపాదనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...