Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి అనకొండల భరతం పడతాం

రూప దేవి Jul 22, 2026 1:00 PM అనకాపల్లి in about 2 hours
కూటమి అనకొండల భరతం పడతాం - Udayam Digital
దేవాలయ కొండలపై అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటామని, కూటమి అనకొండల భరతం పడతామని వైకాపా నేతలు హెచ్చరించారు. సింహాచలం, పంచదార్ల కొండల్లో దోపిడీకి నిరసనగా వైకాపా ఆధ్వర్యంలో 'చలో పంచదార్ల' ధర్మ పోరాట యాత్ర నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. కూటమి నేతల అక్రమ సంపాదనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...