Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డల్లాస్‌లో డబ్బులతో పట్టుబడ్డ కాంగ్రెస్‌ మంత్రి

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 13, 2026 6:41 PM హైదరాబాద్తెలంగాణ
కాంగ్రెస్‌ మంత్రి డల్లాస్‌కు డబ్బులు తీసుకెళ్తుండగా అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు పట్టుకున్నారని బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. డబ్బులు ఢిల్లీకి మాత్రమే కాకుండా డల్లాస్‌కు కూడా వెళ్తున్నాయని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. మంత్రి పేరు, ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదు.

Comments

G
Loading comments...