వార్తలకు తిరిగి వెళ్లండి

ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు గ్రామంలోని ఏపీ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను ఎంపీడీవో నూర్జహాన్ మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం గ్రామంలోని డొక్కా సీతమ్మ అల్ట్రా ఐడెంటిటీ ప్లాంటేషన్ను పరిశీలించి నిర్వహణపై ఆరా తీశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, పాఠశాల ప్రిన్సిపల్, వీబీ జీ రామ్ జీ సిబ్బంది, ఈసీ, ఎఫ్ఏ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

