వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క బ్యారేజ్ పశువుల అక్రమ రవాణాకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్యారేజ్ వద్ద నిఘాలోపమే దీనికి కారణమని వారు చెప్పుకొచ్చారు.
మహాముత్తారం మండలానికి చెందిన ఓ పశువుల వ్యాపారి ముఠాను తయారు చేసి, వివిధ ప్రాంతాల నుంచి పశువులు కొంటున్నాట్లుగా స్థానికులు తెలిపారు. అధికారులు తగిన చర్యలు తీసుకొవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

