వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా వికారాబాద్, యాలాల్ దుద్యాల తదితర మండలాలలో సిపిఎం నాయకులను భూ సమస్య ఉన్న గిరిజన కుటుంబాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాన్ని అడ్డం పెట్టుకొని అరెస్టులు చేయడం సరికాదు.
ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రైతులకు ఉద్యోగాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఇందిరా మా ఇల్లు నిజమైన పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు
Comments
Loading comments...

