వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు వైద్య కళాశాల (GMC) మైక్రోబయాలజీ విభాగంలోని హెచ్ఐవీ పరిక్షా కేంద్రానికి ప్రతిష్టాత్మక 'ఎన్ఏబీఎల్' (NABL) గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత కచ్చితమైన ఫలితాలను అందిస్తున్నందున ఈ ఘనత లభించింది.
ఈ సందర్భంగా మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ బి.వి. శివమ్మతో పాటు ల్యాబ్ సిబ్బందిని కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ శ్రీధర్, డాక్టర్లు ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Loading comments...

