వార్తలకు తిరిగి వెళ్లండి

నాగవరంలో 2 ఎకరాల్లో రూ.22 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ టవర్ పనులను కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం పరిశీలించారు. భవనం ఎలివేషన్, అంతస్తుల డిజైన్ను పరిశీలించి పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఏప్రిల్ 2026లో ఒప్పందం చేసుకున్న ప్రతాప్రెడ్డి–కొండా ఏజెన్సీ 2027 ఏప్రిల్ నాటికి భవనాన్ని పూర్తి చేసి అప్పగించాలని సూచించారు.
Comments
Loading comments...

