వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీ ఎయిర్టెల్ 2026-27 తొలి త్రైమాసికంలో రూ.8,167 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 37.3 శాతం అధికమని కంపెనీ వెల్లడించింది.
మొత్తం ఆదాయం రూ.58,539 కోట్లకు చేరగా, భారత్–ఆఫ్రికా వ్యాపారాల వృద్ధి ఇందుకు దోహదపడిందని తెలిపింది. భారత్లో ఆర్పు రూ.264కు పెరగగా, చందాదారుల సంఖ్య 43.6 కోట్లకు చేరింది.
Comments
Loading comments...
