Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్‌టెల్ ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్

Follow Udayam on Google
Suman Kumar May 28, 2026 6:08 PM జాతీయంబిజినెస్
ఎయిర్‌టెల్ ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ - Udayam
ఎయిర్‌టెల్ కొత్తగా ‘ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్’ సేవలను ప్రారంభించింది. ‘నెట్‌వర్క్ స్లైసింగ్’ టెక్నాలజీ ద్వారా పోస్ట్‌పెయిడ్ యూజర్లకు రద్దీ సమయంలోనూ అత్యధిక 5జీ వేగాన్ని అందిస్తుంది. దీనివల్ల వీఐపీ లేన్ తరహాలో ప్రీమియం డేటా స్పీడ్ అందుబాటులోకి వస్తుంది. అయితే, రద్దీ సమయాల్లో ప్రీపెయిడ్ యూజర్ల ఇంటర్నెట్ వేగం తగ్గే అవకాశం ఉందని వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.

Comments

G
Loading comments...