వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ పరేడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. 'ఆపరేషన్ సిందూర్' విజయంలో ఎయిర్ వారియర్స్ పాత్ర ఎంతో కీలకమని, దేశ రక్షణలో వారి సేవలు అభినందనీయమని ఆయన కొనియాడారు.
యుద్ధ రంగంలో సాంకేతికత వినియోగం పెరిగిందని, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి దేశ భద్రత కోసం వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

