Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రతకే ఎయిర్‌ ఇండియా తొలి ప్రాధాన్యత

Follow Udayam on Google
Sai Sep 07, 2026 12:42 PM జాతీయంవాణిజ్యం
భద్రతకే ఎయిర్‌ ఇండియా తొలి ప్రాధాన్యత - Udayam
ఎయిర్‌ ఇండియా భద్రత, ప్రయాణికుల నమ్మకం, కార్యకలాపాలు, ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తుందని ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ తెలిపారు. ఉద్యోగుల సమావేశంలో సంస్థ తదుపరి దశ మార్పులపై మాట్లాడారు. గత 18 నెలలు సవాళ్లతో సాగాయని, గగనతల మూసివేతలు, ఇంధన ధరల మార్పులు, AI171 ప్రమాదం ప్రభావం చూపాయని చెప్పారు. భద్రత విషయంలో రాజీ ఉండదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...