వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆగస్టు 4న ఫుకెట్-ఢిల్లీ విమానంలో జరిగిన ప్రమాదంపై ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో కీలక విషయం వెలుగుచూసింది. విమానం కమాండర్ పైలట్ సైకో-యాక్టివ్ పదార్థాల పరీక్షలో నాన్-నెగెటివ్గా తేలినట్లు పేర్కొన్నారు.
పైలట్ రక్త నమూనాను నిర్ధారణ పరీక్షకు పంపగా ఫలితం కూడా నాన్-నెగెటివ్గా వచ్చింది. కో-పైలట్ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్గా తేలారు. ఘటనపై సాంకేతిక దర్యాప్తు కొనసాగుతోందని ఏఏఐబీ తెలిపింది
Comments
Loading comments...

