వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి అక్రమ రవాణా కేసులో ఐదేళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని సాలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు.
జీగరం గ్రామ శివారులోని ఎన్హెచ్-26పై వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన ఒడిశాకు చెందిన సంజిత్ ఖార్ (27)ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

