వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు శిల్పారామం నుండి పెదపలకలూరు వరకు 4.25 కిలోమీటర్ల మేర చేపడుతున్న ఐఆర్ఆర్ ఫేజ్–3 రహదారి పనులను ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం పరిశీలించారు.
వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందని, ప్రస్తుతం సీఎం చంద్రబాబు సహకారంతో రూ. 48 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

