వార్తలకు తిరిగి వెళ్లండి
ఏఐ పులి.. ఫేక్ కలకలం

శ్రీసత్యసాయి జిల్లా బొంతలపల్లిలో ఏఐ (AI) సాంకేతికతతో సృష్టించిన పులి ఫొటో స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. ఆనంద్ అనే వ్యక్తి ఈ నకిలీ చిత్రాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.
అటవీ అధికారులు పరిశీలించగా పులి సంచారం అవాస్తవమని తేలింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, ఇలాంటి వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Comments
Loading comments...