Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయినికి ఏఐకేఎంఎస్‌ నేతల వినతి

Follow Udayam on Google
Harika Aug 22, 2026 4:14 PM హన్మకొండ General
నాయినికి ఏఐకేఎంఎస్‌ నేతల వినతి - Udayam
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి ఏఐకేఎంఎస్‌ నేత బాలరాజు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అమెరికాతో కేంద్రం చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. రైతులకు లాభదాయక మద్దతు ధర, రుణమాఫీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కార్పొరేటీకరణ, విద్యుత్‌ ప్రైవేటీకరణ, లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాలు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...