వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ప్రభావంతో యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ పరిశోధకులు ఒకేసారి సమర్పించే భద్రతా లోపాల నివేదికల సంఖ్యపై పరిమితి విధించింది.
చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్ సాయంతో పెద్ద సంఖ్యలో రిపోర్టులు వస్తుండటంతో వాటిని పరిశీలించడం కష్టంగా మారిందని యాపిల్ తెలిపింది. సైబర్ భద్రతా నిర్వహణను మెరుగుపర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
Comments
Loading comments...
