వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రకోట వద్ద కారు బాంబు ఆత్మాహుతి దాడికి అల్ఖైదా ఉగ్రవాదులు కృత్రిమ మేధ (AI) ప్లాట్ఫాంను వాడినట్లు ఎన్ఐఏ ఛార్జిషీటులో పేర్కొంది. రాకెట్ బాంబుల తయారీ, పరీక్షల కోసం సాంకేతిక సాయం తీసుకున్నారు.
ఈ కుట్రకు ఒక నిందితుడు ఇంజినీరుగా వ్యవహరించగా, జసీర్ బిలాల్ వనీ అనే వ్యక్తి ఫరీదాబాద్ విశ్వవిద్యాలయంలో ఉంటూ సాంకేతిక సహకారం అందించినట్లు అధికారులు గుర్తించారు.
Comments
Loading comments...

