వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిలో దూకిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు భార్య మీనా మృతదేహం ఆరు రోజుల తర్వాత లభ్యమైంది. ధవళేశ్వరం బ్యారేజ్కు దిగువన ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం వద్ద ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి.
ఈ ఘటనలో నూకరాజు, కుమార్తె సౌజన్య మృతదేహాలు ఇప్పటికే లభించాయి. మనవడు కార్తికేయ నదిలో ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు.
Comments
Loading comments...

