Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంచం తీసుకుంటూ దొరికిన పెద్దపల్లి ఏఈ

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 15, 2026 7:22 AM కరీంనగర్General
లంచం తీసుకుంటూ దొరికిన పెద్దపల్లి ఏఈ - Udayam
పెద్దపల్లి మున్సిపల్ ఏఈ సతీశ్‌కుమార్ రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ (అనిశా) అధికారులకు దొరికిపోయారు. అభివృద్ధి పనుల బిల్లుల విడుదలకు లంచం డిమాండ్ చేయడంతో గుత్తేదారు అధికారులను ఆశ్రయించారు. మంగళవారం ఏఈ నివాసంలో లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయన్ను పట్టుకున్నారు. అనంతరం జరిపిన సోదాల్లో ఏఈ ఇంట్లో రూ. 32 లక్షల అదనపు నగదు లభించగా, సతీశ్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.

Comments

G
Loading comments...