వార్తలకు తిరిగి వెళ్లండి
నిరాహార దీక్షపై పోలీసుల ఆంక్షలు

బాల్కొండ అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన, హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనను ప్రభుత్వం అణచివేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్టులు, నిర్బంధాలతో దీక్షను భగ్నం చేయడం రాక్షస పాలనకు నిదర్శనమన్నారు. ఏది ఏమైనా ప్రజల సమస్యల కోసం తన పోరాటం ఆగదని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Loading comments...