వార్తలకు తిరిగి వెళ్లండి
సంగారెడ్డిలో '38 ఓట్ల' ప్రచారం

సంగారెడ్డి జిల్లా హత్నూరలో ఒక వ్యక్తికి 38 ఓట్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలను అధికారులు ఖండించారు. బీఎల్వో లాగిన్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగా సాంకేతిక కారణాల వల్ల ఇలా కనిపించిందని స్పష్టం చేశారు.
మ్యాపింగ్ సిస్టమ్ను పరిశీలించగా ఎక్కడా పేర్లు మ్యాచ్ కాలేదని, ఇది అవాస్తవ ప్రచారమని తహసీల్దార్ పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...