వార్తలకు తిరిగి వెళ్లండి

జీజీహెచ్లో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రూ.36 కోట్లతో హై ఎనర్జీ లీనియర్ యాక్సిలేటర్, సిటీ సిమ్యులేటర్ వంటి పరికరాలతో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఓఎన్జీసీ CSR నిధులు మంజూరు చేసింది.
పవన్ కల్యాణ్ చొరవతో ఇది సాధ్యమైందని డిప్యూటీ సీఎం కార్యాలయం Xలో పేర్కొంది. త్వరలో రూ.3.5 కోట్ల మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం అందుబాటులోకి రానుంది.
Comments
Loading comments...

