Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదనపు తరగతి గదులు నిర్మించాలని డిమాండ్

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 24, 2026 1:42 PM నాగర్ కర్నూల్General
అదనపు తరగతి గదులు నిర్మించాలని డిమాండ్ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఇప్పలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులకు గాను కేవలం మూడే గదులు ఉండగా, మరో రెండు గదులు శిథిలావస్థకు చేరాయి. దీంతో విద్యార్థులు సామగ్రి నిండిన స్టాఫ్ రూమ్‌లోనే ఇరుకున పడి పాఠాలు వినాల్సిన దుస్థితి నెలకొంది. విద్యార్థుల ఇబ్బందులను తొలగించేందుకు వెంటనే అదనపు గదులు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...