వార్తలకు తిరిగి వెళ్లండి

అధ్వాన్న స్థితిలో బోడవాడ-రమణాయపాలెం రోడ్డు అధ్వానస్థితిలో గుంతల మయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. పర్చూరు నుంచి చెరుకూరు మీదగా జిల్లా కేంద్రమైన బాపట్ల పోవటానికి ఈ రోడ్డు దగ్గరగా ఉంటుంది.
ఇప్పటికైనా అధికారులు స్పందించి, గుంతలు పూడ్చి మరమ్మతులు చేయాలి అని ఆ గ్రామాల వాసులు అంటున్నారు. ప్రమాదాలు జరగకుండా మలుపుల వద్ద ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలి.
Comments
Loading comments...

