Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో భానుడి భగ భగ

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 07, 2026 2:31 PM బాపట్లGeneral
అద్దంకి పట్టణంలో ఎండ తీవ్రత పెరిగి సోమవారం 36 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవ్వడంతో ప్రజలు అల్లాడిపోయారు. పనుల నిమిత్తం పట్టణానికి వచ్చిన గ్రామీణులు నీడ కోసం ఇబ్బందులు పడగా, ఆర్టీసీ బస్టాండులో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండులోని ఫ్యాన్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అధికారులు కోరబడుతున్నారు.

Comments

G
Loading comments...