వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి భవాని సెంటర్లో మంగళవారం సాయంత్రం మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు రాళ్లతో దాడులు చేసుకుంటూ రచ్చ చేశారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు వెంటనే స్పందించి వారిని హెచ్చరించి పంపించివేశారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

