వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా (అడ్మిన్) అదనపు ఎస్పీగా సయ్యద్ మహబూబ్ బాషా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పోలీసు అధికారులతో పరిపాలనా అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా పోలీసు శాఖలో సమర్థవంతమైన పరిపాలనకు కృషి చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.
Comments
Loading comments...

