వార్తలకు తిరిగి వెళ్లండి

2047 నాటికి వికసిత్ భారత్ సాధించడమే లక్ష్యంగా ప్రతి పౌరుడు తమ ఆలోచనలు, సూచనలు అందిస్తూ క్రియాశీల భాగస్వాములు కావాలని మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేలా అధికారులు, సిబ్బంది జాతీయ స్ఫూర్తితో నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ కోరారు.
Comments
Loading comments...

