వార్తలకు తిరిగి వెళ్లండి
ఖమ్మంలో పట్టు పరిశ్రమ విస్తరణకు చర్యలు

ఖమ్మంలో పట్టు పరిశ్రమ విస్తీర్ణాన్ని 1000 ఎకరాలకు పెంచాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం 150 ఎకరాల్లో ఉన్న ఈ పరిశ్రమను విస్తరించాలన్నారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ రాబడినిచ్చే ఈ రంగంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రైతులు ఆత్మనిర్భరత సాధించాలని కోరారు.
Comments
Loading comments...