Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై చర్యలు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 9:26 PM హైదరాబాద్General
పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై చర్యలు - Udayam
పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హెచ్చరించారు. కొండా సుస్మిత గీత దాటి సీఎం రేవంత్‌రెడ్డిపైనే ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖను గతంలో కాపాడానని, ఇప్పుడు ఆ అవకాశం లేదన్నారు. అనిరుధ్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి సీఎం గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడలేదని తెలిపారు.

Comments

G
Loading comments...