వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం పరిశీలించారు. పనులను వేగంగా, నాణ్యతతో చేపట్టి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.
అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
Comments
Loading comments...

