వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్ల స్థంభాలను అధికారులు తొలగించారు. గాంధీనగర్లో ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్లాట్లుగా విభజిస్తున్నట్లు గుర్తించినట్లు కమిషనర్ శేషన్న తెలిపారు.
సర్వే నంబర్లు 348/2, 274(పి)లో టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి స్థంభాలను తొలగించారు. అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
Comments
Loading comments...

