Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయదుర్గంలో ఎకరం రూ.264 కోట్లు

Follow Udayam on Google
Harika Aug 22, 2026 11:59 AM రంగారెడ్డి General
రాయదుర్గంలో ఎకరం రూ.264 కోట్లు - Udayam
రాయదుర్గంలోని టీజీఐఐసీ భూములు ఆన్‌లైన్‌ వేలంలో రికార్డు ధర పలికాయి. ఎకరం రూ.264 కోట్లకు అమ్ముడై, మూడు నెలల క్రితం నమోదైన రూ.237 కోట్ల రికార్డును అధిగమించింది. సుప్రీంకోర్టు అనుమతితో రాయదుర్గం సర్వే నంబర్‌ 83/1లోని 5.25 ఎకరాలను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో వేలం వేసింది. దీంతో ఈ భూముల వేలం ధర రికార్డు స్థాయికి చేరింది.

Comments

G
Loading comments...