Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేటలో రూ.30 లక్షల 'వెలుగు' నిధుల స్వాహా!

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 8:18 AM పల్నాడుGeneral
అచ్చంపేటలో రూ.30 లక్షల 'వెలుగు' నిధుల స్వాహా! - Udayam
అచ్చంపేటలో వెలుగు యానిమేటర్ షేక్ సల్మా తమ నుంచి రూ.30 లక్షలకు పైగా స్వాహా చేసినట్లు బాధితులు బుధవారం ఏపీఎం వెంకటరెడ్డికి ఫిర్యాదు చేశారు. 23 నెలలుగా వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా మోసగించారని ఆరోపించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...