Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్వర్ యాత్రలో ప్రమాదం

Follow Udayam Digital on Google
వినయ్ కుమార్ Aug 02, 2026 3:21 PM ఆల్ ఇండియా అంతర్జాతీయ
కన్వర్ యాత్రలో ప్రమాదం - Udayam Digital
ఉత్తరప్రదేశ్‌లో కన్వర్‌ యాత్ర సందర్భంగా ఢిల్లీ–డెహ్రాడూన్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వచ్చిన ఫార్చ్యూనర్‌ కారు యాత్రికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు శివభక్తులు తీవ్రంగా గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించారు. మరో ఘటనలో కన్వర్‌ను కారు ఢీకొట్టడంతో ఆగ్రహించిన యాత్రికులు వాహనాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...