Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అతివేగం.. బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొని ఇద్దరి మృతి

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 08, 2026 11:09 AM రంగారెడ్డి General
అతివేగం.. బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొని ఇద్దరి మృతి - Udayam
ఔటర్‌ రింగ్‌ రోడ్డు సర్వీస్‌ రోడ్డుపై కారు అదుపుతప్పి బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన కనైయాలాల్‌ (25), దేరామ్‌ (24) ఇంద్రారెడ్డినగర్‌లో నివసిస్తూ టైల్స్‌ పనులు చేసుకుంటున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి, కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...