వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో భూ సేకరణ అధికారి నరహరి నివాసం, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పది బృందాలుగా విడిపోయి బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
ఈ అక్రమాస్తుల కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. తనిఖీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

