Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభయారణ్యం రక్షణకు చర్యలు తీసుకుంటున్నాం

Follow Udayam Digital on Google
p.g.murthy Jul 28, 2026 11:38 AM మంచిర్యాలతెలంగాణ
అభయారణ్యం రక్షణకు చర్యలు తీసుకుంటున్నాం - Udayam Digital
కవ్వాల్ అభయారణ్య రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పిసిసిఎఫ్ వినయ్ కుమార్ సూచించారు. మంగళవారం జన్నారం మండలంలో ఆయన పర్యటించారు. జన్నారం, ఇందన్పల్లి, బర్తన్ పేట్ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక అటవీ అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ రాహుల్ నాయక్, ఎఫ్డిఓ రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...