వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో యూఐడీఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ శంకుస్థాపన చేశారు.
41వ వార్డులో రూ.70 లక్షలు, 12లో రూ.కోటి, 18లో రూ.63 లక్షలు, 19లో రూ.55 లక్షలు, 35లో రూ.25 లక్షలు కేటాయించారు. మరో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని అనూష తెలిపారు.
Comments
Loading comments...

