Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ

Follow Udayam on Google
Mohammad Aug 29, 2026 3:15 PM అనంతపురంGeneral
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ - Udayam
తాడిపత్రి మున్సిపాలిటీలో అమృత్ 2.0 కింద రూ. 77.35 కోట్లతో నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజి పథకానికి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి శనివారం భూమి పూజ చేశారు.బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద శిలాఫలకంను ఆవిష్కరించారు. పట్టణానికి 24 గంటల మంచినీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...