వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి నియోజకవర్గం జివిఎంసి 88 వ వార్డు నరవ గ్రామంలో జీవీఎంసీ నిధులు కోటి రూపాయలతో నిర్మించిన రోడ్లు కాలువలు నిర్మాణ పనులను పెందుర్తి ఎమ్మెల్యే ఉదయం ప్రారంభించారు.
పారిశుద్ధ్యం కోసం ఇంటి ఇంటికి వెళ్లి తడి చెత్త పొడి చెత్త సేకరణ కొరకు మంజూరు చేసిన 7 వాహనాల ను జెండా ఊపి ప్రారంభించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండేళ్ల కాలంలో ఒక నరవ గ్రామంలోనే కోటి రూపాయలు ఖర్చుపెట్టి అభివృద్ధి చేసామని అన్నారు.
Comments
Loading comments...

