వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం MLA పూసపాటి అతిది గజపతిరాజు గురువారం పట్టణంలోని PSR కాలనీ, 43వ డివిజన్ ఉడా కాలనీ గాంధీ పార్క్లో VMRDA నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఛైర్మన్ ప్రణవ్ గోపాల్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అలాగే, నియోజకవర్గంలోని అన్నీ పంచాయతీల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
Comments
Loading comments...

