వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్ర ఎగువ కాలువ ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం రహదారి దిగ్బంధం చేపట్టారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నేతృత్వంలో రైతులు అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిపై బైఠాయించారు.
హంద్రీనీవా బ్రిడ్జిపై పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. వెంటనే రైతులకు సాగునీరును విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

