వార్తలకు తిరిగి వెళ్లండి

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో జరిగింది.
స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుతాడి రజనీకాంత్ ఇటీవల గల్ఫ్ దేశానికి వెళ్ళాడు. సరైన పని దొరకక ఇంటికి వచ్చాడు. అప్పుల బాధ ఎక్కువై, మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Comments
Loading comments...

