Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మహత్య చేసుకున్న మహిళ కళ్లు దానం..!

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 8:27 AM గుంటూరుGeneral
ఆత్మహత్య చేసుకున్న మహిళ కళ్లు దానం..! - Udayam
ఆర్థిక సమస్యల కారణంగా తెనాలి రూరల్‌ పరిధిలోని జగ్గడిగుంటపాలెంకు చెందిన ఎర్రిపురపు లక్ష్మీ తిరుపతమ్మ ప్రాణాలు తీసుకున్నారు. ఈ తీవ్ర దుఃఖంలోనూ ఆమె కళ్లను దానం చేసేందుకు భర్త నాగబాబు అంగీకరించారు. డాక్టర్‌ అగర్వాల్‌ ఐ బ్యాంక్‌ ప్రతినిధి అభ్యర్థన మేరకు, ఎస్‌ఐ కె.ఆనంద్‌ పర్యవేక్షణలో బుధవారం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నేత్రాలను సేకరించారు.

Comments

G
Loading comments...