Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Follow Udayam on Google
T. SRINU BABU Sep 07, 2026 2:11 PM పల్నాడుGeneral
ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి - Udayam
వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. చీకటిగలపాలెం రోడ్డులో ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల కోసం పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది గాలిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు తమను ఆశ్రయించాలని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

Comments

G
Loading comments...