వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కృపాకర్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈరోజు మనకు స్వాతంత్య్ర వచ్చిందన్నారు.
Comments
Loading comments...

